Main Story

Editor’s Picks

Trending Story

తాడేపల్లి పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేష్

జోరువానలోనూ పేద ముస్లీం మైనార్టీ సోదరుడు షేక్ అమీర్ ఇంటిని సందర్శించిన మంత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరణ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి నారా...

Raghav chadha bank charges : మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు

Raghav chadha bank charges : పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు....

ఏపీకి అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ

పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ పెంచేలా కార్యాచరణ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ...

మార్చి 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు మంత్రివర్గం భేటీ...

“బీరం సుభాష్ స్వాతి రెడ్డికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు”

అమరావతి: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన యువ న్యాయవాది బీరం స్వాతి రెడ్డి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ...

విజయవంతంగా సూపర్ సిక్స్ హామీలు అమలుచేసాం …మంత్రి ఆనం

ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటున్నాం రైతుల ఆస్తులకు పూర్తి భరోసా కల్పిస్తున్నాం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం అన్నదాతలకు ఏడాదికి రూ.20వేలు చెప్పినట్టే ఇచ్చాం: 24 నుంచి...

చమురు కొరత.. అంత్యక్రియలు నిలిపివేత

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా థాయ్‌లాండ్‌లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం వాట్‌ మహాథాట్‌లో అంత్యక్రియలు నిలిచిపోయాయి. భారీగా ఇంధనాన్ని అమ్మేందుకు పెట్రోల్‌ బంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు...

సముద్రంలో తేలియాడుతున్న టిక్కింగ్‌ టైమ్‌ బాంబ్‌..!

రష్యా జెండా కలిగిన ఆర్కిటిక్‌ మెటాగ్యాజ్‌ నౌక ఇటలీ-మాల్టా తీరాల మధ్యలో ప్రమాదకర పరిస్థితుల్లో సముద్రంలో తేలియాడుతోంది. మధ్యధరా సముద్రంలో మార్చి 3న ఈ నౌకపై డ్రోన్‌...

విశాఖకు సెమీ రింగ్ రోడ్ !

విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాంబిల్లి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్...

24 స్పీడ్ పోస్ట్’ సేవలు ప్రారంభం

భారతదేశంలో బుక్ చేసిన మరుసటి రోజే పార్శిల్స్ గమ్యస్థానానికి చేరిపోతాయి. ‘24 స్పీడ్ పోస్ట్’ అనే కొత్త సేవలతో భారతదేశ పోస్ట్ వేగవంతమైన డెలివరీని ఇప్పుడు అందిస్తోంది.కేంద్ర...