యువతకు గోల్డెన్ ఛాన్స్..ప్రధానిని కలిసే అవకాశం

0

యువతకు గోల్డెన్ ఛాన్స్..ప్రధానిని కలిసే అవకాశం

దేశ ప్రధాని నరేంద్ర మోదీని యువత కలిసే అవకాశం కేంద్ర యువజన సర్వీసులశాఖ, క్రీడా మంత్రిత్వశాఖ కల్పిస్తోంది. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026’ పేరిట వారి నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తోంది.

www.mybharat.gov.in వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేయాలి. ఒక్కో రాష్ట్రం నుంచి 2,500 మందిని ఎంపిక చేస్తారు. జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో వారి వినూత్న ఆలోచనలను ప్రధానితో పంచుకునే అవకాశం కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *