సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

0

తల్లి కుమారుడిని దారుణంగా చంపిన శివరాజ్.

ఐదు రోజుల క్రితం తెల్లాపూర్ కు వచ్చి భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్న శివరాజ్, చంద్రకళ.

చంద్రకళతో పాటు 13 ఏళ్ల బాలుడిని చంపిన శివరాజ్.

ఆ తర్వాత గొంతు కోసుకున్న శివరాజ్.

శివరాజ్ పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు.

వివాహేతర సంబంధమే కారణమని చెబుతున్న స్థానికులు, జంట హత్యలకు కారణాలపై పోలీసుల దర్యాప్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *