Year: 2025

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్ తో సీఎం చంద్ర‌బాబు భేటీ

అమ‌రావ‌తి: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భేటీ అయ్యారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి...

మౌలానా ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ మరణం: వైయస్‌ జగన్‌ తీవ్ర విచారం

తాడేపల్లి: నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు, ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్‌ మౌలానా ముఫ్తీ అబ్దుల్‌ వహాబ్‌ సాహెబ్‌ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్‌) మరణంపై మాజీ ముఖ్యమంత్రి,...

గజ గజా వణికిస్తున్న చలి.. రానున్న రెండ్రోజులు నరకమే, హెచ్చరికలు జారీ

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ...

తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్...

దుమ్ముదుమారమే..! అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు ఏమన్నారంటే..

తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29 2025) నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. అయితే.. ప్రారంభానికి ముందే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇందుకు...

ఎంత దారుణం, ఐదుగురు పిల్లల తల్లి… ప్రియుడి కోసం కన్నబిడ్డలపై కనికరం లేకుండా వదిలి వెళ్లిపోయింది….!!

ఉత్తరప్రదేశ్ : సమాజంలో విలువలు నానాటికీ పతనం అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చివరకు పేగుబంధాన్ని కూడా కాలదన్నుకునే స్థితికి వ్యక్తులు...

సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్: అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య: సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి...

ధర్మాన సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తన చావుకు మాజీ మంత్రులే బాధ్యులంటూ సంచలన ఆరోపణలు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో వెల్లడి తనకు...

ఏపీలో హృదయవిదారక ఘటన

ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని...

భలే బుద్ధి చెప్పారుగా!

పదేపదే హారన్ కొడుతూ పాదచారులను ఇబ్బందిపెట్టిన ఓ యువకుడికి CRPF జవాన్ అదే రీతిలో బుద్ధి చెప్పారు. యూపీ లక్నోలో బిజీగా ఉన్న రోడ్డుపై ఓ బైకర్...