కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి...
అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి...
తాడేపల్లి: నెల్లూరుకు చెందిన ప్రముఖ ఇస్లాం ప్రబోధకుడు, ముస్లిం ఆధ్యాత్మికవేత్త హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) మరణంపై మాజీ ముఖ్యమంత్రి,...
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ...
ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్...
తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29 2025) నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. అయితే.. ప్రారంభానికి ముందే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్టాపిక్గా మారుతున్నాయి. ఇందుకు...
ఉత్తరప్రదేశ్ : సమాజంలో విలువలు నానాటికీ పతనం అవుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చివరకు పేగుబంధాన్ని కూడా కాలదన్నుకునే స్థితికి వ్యక్తులు...
దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య: సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి...
శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తన చావుకు మాజీ మంత్రులే బాధ్యులంటూ సంచలన ఆరోపణలు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో వెల్లడి తనకు...
ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో నిరుపేద మహిళ మృతదేహం తరలింపు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాదమ్మ(65) అనే వృద్ధురాలిని...
పదేపదే హారన్ కొడుతూ పాదచారులను ఇబ్బందిపెట్టిన ఓ యువకుడికి CRPF జవాన్ అదే రీతిలో బుద్ధి చెప్పారు. యూపీ లక్నోలో బిజీగా ఉన్న రోడ్డుపై ఓ బైకర్...