Month: October 2025

393 అంబాసిడర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం సీబీఎన్ అమరావతి

393 అంబాసిడర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం సీబీఎన్ అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును...

ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ నెల 22న శ్రీకాంత్ కుమారుడు రాజశేఖర్‌కు వివాహమైంది....

శబరిమల రోజుకు 90 వేల మంది భక్తులకు అనుమతి..!!

శబరిమల రోజుకు 90 వేల మంది భక్తులకు అనుమతి..!! మండల మరియు మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు...

వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి

తెలంగాణ: వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు . వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి...

వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న సీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్...

పంటపొలాల్లో యుద్ధప్రాతిపదికన నీటి నిల్వలు మళ్లింపు: టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

పంటపొలాల్లో యుద్ధప్రాతిపదికన నీటి నిల్వలు మళ్లింపు శాటిలైట్ చిత్రాలతో గుర్తించి 24 గంటల్లో పూర్తి కార్యాచరణ ఆస్తి నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించండి తుఫాన్ విధుల్లో...

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) చేపట్టిన సమ్మె విరమణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) చేపట్టిన సమ్మెను విరమించుకుంది. ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించి, నవంబర్ 15...

జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి : సీఆర్డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కావాలి పెండింగులో ఉన్న రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలి సీఆర్డీఏ సమీక్షలో...

రేపటి నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే పర్యటన.

‎ విషయం:‎ రేపటి నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే పర్యటన. ‎నవంబర్ 2, 8 వరకు నార్వే లో పర్యటించనున్న భారత ఎంపీల బృందం....

రేపు సత్యసాయి జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు

అమరావతి: రేపు సత్యసాయి జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు ఉదయం 10 గంటలకు సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారి పల్లెలో పెన్షన్‌ పంపిణీ...