Month: October 2025

కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఎ అప్పన్న అరెస్టు

తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి పిఎ అప్పన్న అరెస్టు. గత రాత్రి అరెస్టు చేసిన సిట్ బృందము. విచారణకు సహాకరించని అప్పన్న. నెల్లూరు ఎసిబి...

ఆంధ్రప్రదేశ్ లో బిక్షము ఎత్తుకునే వారు ఇక ఈ ప్రాంతాలలో చేయకూడదు

అమరావతి :ఆంధ్రప్రదేశ్ లో బిక్షము ఎత్తుకునే వారు ఇక నుండి ప్రముఖ నగరాల్లో (విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి,కర్నూల్, అమరావతి, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం ప్రముఖ దైవ క్షేత్రాలైన...

దున్నపోతు ఖరీదు అక్షరాల రూ.23 కోట్లు అంట

రాజస్థాన్: రాజస్థాన్‌లో పశువుల ప్రదర్శనలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చండీగఢ్ రైతు తీసుకొచ్చిన 'షాబాజ్' అనే గుర్రం రూ.15 కోట్లు ధర పలకగా రాజస్థాన్‌కు చెందిన రైతు...

సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించిన చిరంజీవి

తెలంగాణ: సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించిన చిరంజీవి AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు...

వరద ముంపు ప్రాంతాలో మాజీ మంత్రి విడదల రజిని పర్యటన

వరద ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి విడదల రజిని పర్యటన అమరావతి: చిలకలూరిపేట నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి విడదల రజిని. మొంథా...

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి తెలంగాణ: నల్గొండ జిల్లా చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించి పెళ్లి...

అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి హత్య

అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి హత్య తెలంగాణ: హైదరాబాద్ ఘౌస్‌నగర్‌లో బుధవారం అర్ధరాత్రి HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్ (35) ను గుర్తు తెలియని నలుగురు దుండగులు...

కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష తెలంగాణ: మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కువ ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తీవ్ర...

ప్రియురాలి ఆత్మహత్యను తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

తెలంగాణ: ప్రియురాలి ఆత్మహత్యను తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య రెండు రోజుల వ్యవధిలో ప్రేమ జంట ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న పంబాల...

నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అమరావతి: తుఫాను ప్రభావంతో చేతికి అందించిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే...