Year: 2025

ఆర్టీసీలో పోస్టులకు 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాలకు ఈ నెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు ఓ...

రాజముద్రతో పట్టాదారుల పాస్ పుస్తకాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందునున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ...

ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శులుగా ‌పదోన్నతి

అమరావతి: 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్‌ (పే మ్యాట్రిక్స్ లెవల్–14)కు, క్యాడర్‌కు సమానంగా, 2026 జనవరి 1 నుండి అమలులోకి...

పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలుచేసిన పోలీసులు

ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు 23...

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర 6 రోజుల్లోనే రూ.43 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం

క్రీడల విభాగంలో 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారా అథ్లెటిక్ ఉప్పర శివానికి బాల పురస్కారాలు వివిధ రంగాల్లో అసాధారణ...

ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి "నారా లోకేష్ విద్యాఅమృతం" పేరిట శ్రీకారం. నియోజకవర్గంలో...

బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకు.. రూ.90.50 కోట్లు మంజూరు: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం...

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే: ముఖ్యమంత్రి చంద్రబాబు

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి? గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు...

భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం: తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి నాగరికత పరిచయం చేసిన దేశం మనది సంస్కృతి-విజ్ఞానాలతో పరిఢవిల్లిన చరిత్ర మన సొంతం సున్నాను ఆవిష్కరించాం...భవిష్యత్తులో మరెన్నో ఆవిష్కరణలు చేయాలి దేశ...