ఇళ్ల నిర్మాణానికి రూ.15,000 కోట్లు!
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 'స్వామి-2' (SWAMIH-2) నిధిని త్వరలో ప్రారంభించనుంది. దాదాపు రూ.15,000 కోట్ల భారీ నిధితో సుమారు...
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 'స్వామి-2' (SWAMIH-2) నిధిని త్వరలో ప్రారంభించనుంది. దాదాపు రూ.15,000 కోట్ల భారీ నిధితో సుమారు...
అమరావతి: తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిలిపివేయాలని పంచాయతీలు, మండల పరిషత్లను ఆదేశిస్తూ పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు...
జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరు వేదికగా జరగనున్న తెలుగు పండుగ ఆహ్వాన పత్రికను అందజేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్...
గుంటూరు/పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడుకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ప్రత్తిపాడు...
తెలంగాణ: హైదరాబాద్ మహానగర పాలనలో అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది....
హైదరాబాద్: నల్లకుంటలో దారుణ హత్య ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు దారుణాంతానికి దారితీశాయి. నల్గొండ జిల్లా నివాసులైన...
తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీనివాసుడి దర్శనానికి సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం...
కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం నుంచి రైళ్లు జనవరి 11వ తేదీ నుంచి అందుబాటులోకి సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్న దక్షిణ మధ్య రైల్వే అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల...
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో శ్యామ్ప్రసాద్ కల సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలు చేశామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్...
తెలంగాణ: అమ్మాయిలు, మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి తప్పుబట్టిన విషయం తెలిసిందే. తమ బట్టలు తమ ఇష్టం అంటూ...