Year: 2025

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విచారణ

తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు విచారణలో మాజీ డీజీపీకి సిట్ అధికారుల ప్రశ్నలు ఎస్‌ఐబీ...

వాజ్‌పేయి సంస్కరణలే దేశాభివృద్ధికి కేంద్ర బిందువు: రాజధానిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌

అమరావతి: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్ పేయి సుపరిపాలన పరిచయం చేశారని...

కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరిన సీఎం చంద్రబాబు

అమరావతి: వ్యవసాయం-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి...

నల్లమల ఘాట్ రోడ్డులో పెద్దపులి ప్రత్యక్షం

తెలంగాణ : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు రోడ్డుపై కనిపించిన పెద్దపులి పెద్దపులిని చూసి సెల్ ఫోన్లలో వీడియోలు తీసిన ప్రయాణికులు కారు వెలుతురు చూసి...

వరుస సెలవులతో తిరుమలకు భారీగా వస్తున్న భక్తులు..!

తిరుపతి: భక్తులతో కిక్కిరిసిన తిరుమల తిరుపతి దేవస్థానం. క్యూలైన్ లోకి భక్తుల అనుమతి నిలిపేసిన టీటీడీ. ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా వేచి ఉన్న భక్తులు. శ్రీవారి...

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్….ఇకపై ఇంటి దగ్గరకే.. ఉచితంగా హోమ్ డెలివరీ

అమరావతి: ఏపీఎస్‌‌ఆర్టీసీ తమ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తోంది. మూడేళ్లుగా ఇంటి వద్దకే కొరియర్‌లు, పార్సిల్‌లు అందించే డోర్ డెలివరీ సేవలు...

ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియా విమానయాన సంస్థ ఫ్లైనాస్‌కు చెందిన విమానంలో ఐదు ఆర్‌డీఎక్స్ బాంబులు అమర్చినట్లు...

వైసీపీ హింసాత్మక సంస్కృతిపై ఘాటు గా స్పందించిన: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

అమరావతి/విజయవాడ: మారణాయుధాలు పట్టుకుని బహిరంగంగా ప్రదర్శనలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదమని, ఇటువంటి చర్యలపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని...

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

తల్లి కుమారుడిని దారుణంగా చంపిన శివరాజ్. ఐదు రోజుల క్రితం తెల్లాపూర్ కు వచ్చి భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్న శివరాజ్, చంద్రకళ. చంద్రకళతో పాటు 13 ఏళ్ల...

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రియుడు అరెస్ట్

తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం మారుతి నగర్ కాలనీలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, అదే...