Month: February 2026

రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి

పోలవరం రెండో దశ నిధులు విడుదల చేయండి ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50 శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు ఉత్తర-దక్షిణ భారత్ లను కలుపుతూ ఫ్రైట్...

రంజాన్ మాసంలో.. ముస్లిం ఉద్యోగులకు గంట ముందస్తు అనుమతి

రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్...

ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు స‌మావేశం పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అనుమతులపై ప్రధానంగా చర్చ అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి పోలవరం-నల్లమలసాగర్...

అమరావతి నిర్మాణాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష

​అమరావతి: రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన శాసనసభ భవన నిర్మాణ పనులపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ​ముఖ్య...

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత:స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి: రేపటి (బుధవారం) నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు...

సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి ఆనం

భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదు దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ...

గవర్నర్‌ను ఆహ్వానించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు...

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం… సీఐపై ఆరోపణలతో సస్పెన్షన్

నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఘటన పోలీస్ స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన కానిస్టేబుల్ జ్యోతి మీడియా సమావేశంలో సీఐ వెంకట్రావుపై ఆరోపణలు చేసిన వైనం...

నోటి దూల మాజీ మంత్రిగానే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు

జోగి రమేష్ వ్యాఖ్యలపై సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటు విమర్శ విజ‌య‌వాడ: మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పని చేశారు?...

మన మిత్ర వాట్సాప్ ప్లాట్‌ఫారంతో రైతులకు వేగవంతమైన, పేపర్‌లెస్ సేవలు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల‌కు వేగవంతమైన, పారదర్శకమైన మరియు పేపర్‌లెస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన మిత్ర” వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్‌ఫారంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో...