‘మేం నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు’
అమరావతి: క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల భేటీ జరుగుతోంది. ‘‘మేం నాలుగుగోడల మధ్య కూర్చునే వ్యక్తులం...
అమరావతి: క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. సీఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల భేటీ జరుగుతోంది. ‘‘మేం నాలుగుగోడల మధ్య కూర్చునే వ్యక్తులం...
అమరావతి: ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు....
టెక్నాలజీ మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. అంతేగానీ, సాంకేతికతనే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునే పరిస్థితికి...
ఏపీలో సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9 శాతం నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12% కంటే...
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కెసిరెడ్డి రాజ్రెడ్డికి చుక్కెదురైంది. ఇప్పటికిప్పుడు కేసులో జోక్యం చేసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. కేసులో కేంద్రబిందువుగా ఉన్నారని సీజేఐ...
టీ20 ప్రపంచ కప్ 2026 (T20 World Cup)లో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్...
తెలంగాణ: ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం మరో రూ 9 వేల కోట్లు కావాలని కోరుతూ రిజర్వుబ్యాంకును అభ్యర్థించింది. దీనికి ఆర్బీఐ...
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లుసమాచారం. ప్రస్తుతం గనులు, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న ఆయన గతంలో రాష్ట్ర...
కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్ బ్యాక్ అంతా సినిమా స్టోరీనే... తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన జ్యోతిష్యుడు అయితే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో...
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం సొంత వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మానవత్వాన్ని చాటుకున్నారు. కొండవీడులో...