ఏటా నాలుగుసార్లు ఓటర్ల నమోదు

0

అమరావతి: గ్రామ పంచాయతీ ఓటర్ల లిస్టును ఏటా 4 సార్లు సవరణ చేసుకునేలా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదం తెలపడంతో తాజాగా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఏటా JAN 1 నాటికి ఓటర్ల జాబితాలో నమోదు, మార్పులు చేసుకునే అవకాశం ఉండేది. ఇకపై APR 1, జులై 1, OCT 1న కూడా రివిజన్ చేసుకోవచ్చు. దీంతో 18 ఏళ్ల యువత ఎప్పుడైనా పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *