Raj News

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: దావోస్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజడ్ ప్రకటన

దావోస్ (స్విట్జర్లాండ్): మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు దావోస్ లో ఆర్ఎంజడ్ ఛైర్మన్...

పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు

చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు...

ఆత్మకూరులో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా రూ.1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ప్రాధాన్యత క్రమంలో స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పట్టణంలోని స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి ముందస్తుగా రూ.1.80 కోట్ల నిధులను...

బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. ఘనంగా సత్కరించిన ప్రధాని మోదీ..!!

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం జరిగిన నామినేషన్ల...

ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదోతరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు

సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీల‌క ప‌రిణామం

కేసులో ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు కేసులు ఎందుకు మూసివేశారో వివరాలు సమర్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి పూర్తి వివరాలు తమ ఎదుట...

డైరెక్టుగా ఆఫీసులోనే ముద్దు ముచ్చట.. అడ్డంగా దొరికిన డీజీపీ..!!

కర్ణాటకలో సీనియర్ పోలీసు అధికారి, డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డీజీపీ ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో...

APSRTC సరికొత్త రికార్డు

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఒక్క రోజులోనే భారీ ఆదాయాన్ని ఆర్జించి రికార్డ్ సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఒకేరోజులో...

పెట్టుబడులకు ఏపీని మించింది లేదు: రాష్ట్రానికి రండి… పరిస్థితులు గమనించండి

దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు ‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం ప్రసంగం దావోస్: ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు...

ప్రజలతో నేరుగా అనుసంధానం….ప్రజా వేదిక ద్వారా సాధ్యం

ఎన్టీఆర్ భవన్‌లో ప్రజా వేదికకు హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల నుంచి సమస్యల అర్జీల స్వీకరణ... ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులకు తక్షణ...