Raj News

పెట్టుబడులకు ఏపీని మించింది లేదు: రాష్ట్రానికి రండి… పరిస్థితులు గమనించండి

దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు ‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం ప్రసంగం దావోస్: ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు...

ప్రజలతో నేరుగా అనుసంధానం….ప్రజా వేదిక ద్వారా సాధ్యం

ఎన్టీఆర్ భవన్‌లో ప్రజా వేదికకు హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల నుంచి సమస్యల అర్జీల స్వీకరణ... ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులకు తక్షణ...

శబరిమల ఆలయం మూసివేత!

కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర నేటి ఉదయంతో ముగి సింది. సంప్రదాయబద్ధమైన పూజల...

ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సైకు పదేళ్ల జైలు శిక్ష… గుంటూరులో సంచలనం సృష్టించిన తీర్పు

గుంటూరు: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఎస్సై రవితేజకు గుంటూరు జిల్లా నాలుగో అదనపు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ...

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు: యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ

మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుపైనా చర్చ దావోస్ (స్విట్జర్లాండ్): వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు...

జాఫర్ అకాల మరణం తీవ్రంగా కలచివేసింది..కుటుంబ సభ్యుని కోల్పోయినంతలా బాధ పడ్డా…మంత్రి ఆనం

జాఫర్ మృతి తెలుగుదేశం పార్టీకి, మైనార్టీ సమాజానికి తీరని లోటు మంచి నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం జాఫర్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం....

పోర్టుల్లో హైడ్రోజన్ కోపైలట్ వాహనాలను అభివృద్ధి చేయండి: ఎవో సినర్జిటిక్ ఎండీ జోస్ మెల్లాడోతో మంత్రి నారా లోకేష్ భేటీ

జ్యురిచ్ (స్విట్జర్లాండ్): స్పెయిన్ కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎస్ఎల్ (Evolution Synergetique Automotive SL – EVO) సంస్థ ఎండీ జోస్ మెల్లాడో తో...

ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 700 అన్నా క్యాంటీన్లు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ముహూర్తం ఫిక్స్ చేసారు. ఉగాది నాటికి రెండు నిర్ణయాలు అందుబాటులోకి...

కిలో వెండి అక్షరాల 3,01,315 రూపాయలు

బంగారం, వెండి ధరల పతనం అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఈ రెండింటి ధరలు రోజురోజుకు రికార్డులను బద్దలు కొడుతూ కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే...

ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ

అమరావతి: ఏపీలో రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం అమ్మకాల తర్వాత రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న...