Raj News

వెండి తెర నుంచి ప్రజాహిత రాజకీయాల వరకూ ఒక మహా ప్రస్థానం

నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు నందమూరి తారక రామారావు. నటనలో అజేయుడు, రాజకీయాల్లో సంచలన...

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోక్సో కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

అమరావతి: అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులో వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం...

అమ్మో…ఎక్కాల పుస్తకం…!

ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా...

ఆమని చిరువెళ్ల గ్రామానికి మంత్రి ఆనం వరాలు.. రహదారితోపాటు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి హామీ

గ్రామంలో రామాలయం నిర్మాణానికి 30 లక్షలు నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు నెల్లూరు జిల్లా/అనంతసాగరం: అనంతసాగరం మండలం ఆమని చిరువెల్ల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర...

డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి: ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.సుంకర వెంకట ఆదినారాయణ రావు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కొన్ని సంవత్సరాల...

రేపు దావోస్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రపంచ ఆర్ధిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు

ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈఓలతో చర్చలు స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు తొలిరోజు 20 దేశాలకు చెందిన...

గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తికి కాకినాడే కేంద్రం: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అనుమతిచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం సంతోషం చరిత్ర తిరగరాయటం తెలుగువాళ్లతోనే సాధ్యం దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ క్లీన్-గ్రీన్ ఎనర్జీ పాలసీ గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి...

కాకినాడ ఘనతపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసలు: “ప్రపంచానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్!”

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. కాకినాడలో గ్రీన్‌కో సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా...

4 వేల బస్సులు.. 42,810 ట్రిప్పులు: మేడారం మహా జాతర కోసం ఆర్టీసీ సన్నద్ధం

తెలంగాణ: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ‎ఎస్ ఆర్టీసీ) సన్నద్ధం అవుతోంది....

రైతుల భూములకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా/ఆత్మకూరు: రైతాంగానికి, ప్రజలకు మంచి చేయాలనే గొప్ప ఆలోచనలతో పని చేస్తున్నాం. మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు...