Raj News

మంగళగిరికి చెందిన అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

వైకల్యాన్ని జయించి స్ఫూర్తిగా నిలిచిన చింతక్రింది సాయిజ్యోతికి మంత్రి అభినందన మంగళగిరి: మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని...

ఏపీలో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ఏఎం గ్రీన్ సంస్థ

అమరావతి: 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాకినాడలో ఏఎం గ్రీన్ కంపెనీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన మంత్రి లోకేశ్ తద్వారా ఏడాదికి 1.5...

యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యం: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్

మంగళగిరి: యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. నారా...

APFIRST పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం

ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-AP FIRST ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తిరుపతి IIT-IISER కాంబినేషన్‌తో AP FIRST...

అణుకు గిరిజన గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటన

సంక్రాంతి వేడుకల్లో గిరిజనులతో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి మంత్రికి ఘన స్వాగతం పలికిన గిరిపుత్రులు మీ అందరితో కలిసి పండుగ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతం...

టీడీపీ నేత జాకిర్ మృతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులు

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జాకిర్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి నారా...

టీడీపీ నేత మహమ్మద్ జాఫర్ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు సిటీ 42, 43వ క్లస్టర్ ఇంఛార్జ్ మహమ్మద్ జాఫర్ షరీఫ్ మృతి పట్ల ముఖ్యమంత్రి...

రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో కొత్త చరిత్రకు శ్రీకారం ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కాకినాడలో 495 ఎకరాల్లో ఏర్పాటు..2,600 మందికి ఉద్యోగాలు ఏడాదికి 1 మిలియన్...

నాచారంలో సోదర హత్య.. మద్యం మత్తులో అన్నను తోసేసిన తమ్ముడు

తెలంగాణ: హైదరాబాద్ నగరంలోని నాచారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న సమయంలో గ్లాస్ విషయమై సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ...

తల్లి–కొడుకుల సైబర్ మోసాలు… 9 వేల అకౌంట్లతో రూ.240 కోట్ల లావాదేవీలు!

బెంగళూరులో తల్లి–కొడుకులు కలిసి నడిపిన భారీ సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల బీకామ్ డ్రాపౌట్ మొహమ్మద్ ఉజైఫ్, అతని తల్లి...