Raj News

మేడారానికి పోటెత్తిన భక్తులు

తెలంగాణ: ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా...

నా ఆత్మీయుడి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో నా ఆత్మీయుడు, సోదరసమానుడు టీడీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ దుర్మరణం చెందారనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎప్పుడూ...

రేపు (శనివారం) అనంతసాగరం మండలంలో మంత్రి ఆనం పర్యటన

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో ఈనెల 17న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి...

టీడీపీ మైనార్టీ యువనేత జాకిర్ ప్రమాదంలో మృతి పట్ల మంత్రి ఆనం దిగ్బ్రాంతి

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనేత మహమ్మద్ జాఫర్ షరీఫ్ (జాకిర్ ) ఈ రోజు తెల్లవారు జామున ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి,హాస్పటల్...

టీడీపీ సీనియర్ నాయకులు జాకిర్ మృతి పట్ల: మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి

టీడీపీ సీనియర్ నాయకులు, 42 & 43 డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి జాకిర్ అకాల మరణం...టీడీపీకి తీరని లోటు: ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాకిర్ మృతి....

సాంప్రదాయం ఉట్టిపడేలా వేమిరెడ్డి దంపతుల కనుమ పర్వదిన వేడుకలు

కనుమ రోజున ప్రకృతిని, మూగజీవాలను పూజించడం భారతీయ జీవన విధానానికి ప్రతీక. రైతుకు వెన్నెముకగా నిలిచే పశుసంపదను గౌరవించుకునే గొప్ప పండుగ కనుమ. కనుమ రోజున వ్యవసాయానికి...

గుంటూరు నగరంలో కిడ్నాప్ కలకలం

పట్టాభిపురం ప్రాంతానికి చెందిన మైనారిటీ యువకుడు అపహరణ హైమ హాస్పిటల్ వద్ద దుండగుల కిడ్నాప్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి కుటుంబ సభ్యుల ఆందోళన గుంటూరు: సంక్రాంతి...

భావితరాల భవిషత్తు యువతే: నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి

మర్రిపాడులో హోరాహోరీగా జరిగిన కబడ్డీ టోర్నమెంట్ యువత మానసికంగా, శారీరక దృఢంగా ఉండాలి - మేకపాటి దంపతులు నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు లో మేకపాటి దంపతుల...

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి: నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో తిక్కవరం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మరియు మర్రిపాడు గ్రామంలో మహిళా సంఘాల ప్రమీల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో...

కనుమ పండుగ శుభాకాంక్షలు : నారా భువనేశ్వరి

అమరావతి: సంక్రాంతి పర్వదినాల్లో మూడో రోజు అయిన ‘‘కనుమ పండుగ’’ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వ్యవసాయంలో రైతుకు సాయం అందిస్తూ, పల్లె వాతావరణాన్ని పరవశింప చేసే...