అమరావతి

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియచేయండి…ఇరిగేషన్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతలో రాజీ లేదు ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులపై ఆర్థిక శాఖ రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి ప్రాజెక్టుల...

అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు చర్యలు …డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పశుసంవర్ధక శాఖ కీలక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని...

కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే…రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి: కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు...

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి నర్సీపట్నం అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ...

పెళ్లి అంటే ఒప్పందం కాదు.. ఒక పవిత్ర బంధం

విద్యా వ్యవస్థలో కుటుంబ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలి. బాల్యం నుంచే కుటుంబ విలువల బోధన అవసరం. పెళ్లి పెటాకులైతే.. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం. పెరుగుతున్న విడాకులపై ఎమ్మెల్యే...

ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం…మండలిలో స‌భ్యుల ప్ర‌శ్నల‌కు స‌మాధాన‌మిచ్చిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

ఇన్‌పుట్ సబ్సిడీ హెక్టారుకు రూ.25 వేలకు పెంచిన ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిదే పంటల భీమాలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర‌ నష్టం వాటిల్లింది అరకు...

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి – అపరిష్కృత సమస్యల పరిష్కారం వేగవంతం చేయండి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం…మండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్

గత పదేళ్లుగా దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నాం అలాంటి మాపై ఆరోపణలు చేస్తున్నారు మీ నాయకుడు జగన్ రెడ్డి డిక్లరేషన్ పై కనీసం సంతకం పెట్టలేదు...

ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే…! 2004లో వైఎస్ సీఎం అయ్యాక రాష్ట్రంలో మారణహోమం

తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకే బిల్లు శాసనసభలో నియామకాల సవరణ బిల్లును ప్రతిపాదించిన మంత్రి లోకేష్ అమరావతి: పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి...

శ్రీవారి భక్తుడిగా ఆవేదన క‌లుగుతోంద‌న్న మంత్రి అచ్చెన్న‌

శ్రీవారి విశ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి ప‌ద్ధ‌తి కాదు క‌ల్తీ అంశం నుంచి వైసీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపాటు హిందువులను బాధపెడుతున్న జగన్...వైసీపీ స‌భ్యులు...