అమరావతి

కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇఫ్కో కిసాన్ సెజ్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది…శాసనసభ సమావేశాలలోఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

2026-27 బడ్జెట్ లో పారిశ్రామిక అభివృద్ధికి 3 వేల 161 కోట్లు, యువత నైపుణ్యాభివృద్ధికి రూ.12 వందల 32 కోట్లు కేటాయించడం శుభపరిణామం. 75 శాతం ఉద్యోగాలు...

క్రాప్ డైవర్షన్‌కు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ…రైతుల ఆదాయవృద్ధే లక్ష్యం

హార్టికల్చర్ హబ్ దిశగా 15 లక్షల హెక్టార్లలో క్రాప్ డైవర్షన్ ప్రణాళిక భూగర్భ జలాల పరిరక్షణ...ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం విప‌త్తుల బారిన‌ ప‌డ‌కుండా ఖరీఫ్ రెండు నెల‌ల‌...

సమర్ధ పాలనకు అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం

డ్రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్సన్‌పై సమీక్షలో సీఎం...

సియంఓ ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన కె.విజయానంద్

సియంఓ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సిఎస్ గా పదవీ విరమణ చేసిన విజయానంద్ ను ప్రభుత్వం...

Ap Govt: ఏపీలో 50 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు…!

ఏపీ ప్రభుత్వం (ap govt) రాష్ట్రంలో వివిధ విభాగాల్లో, హోదాల్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో పాలనాపరమైన మార్పులు, చేర్పుల్లో...

మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన విరమణ

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తక్షణమే విధులకు హాజరవుతామని ఉద్యోగుల హామీ అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రాథమిక వ్యవసాయ...

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

అమరావతి: చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కోసం 510 మంది విద్యార్థులు ఏపీ శాసనసభను సందర్శించారు. పది రోజులుగా సాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో ఇప్పటివరకు...

ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్.. టెక్నాలజీతో పౌర సేవలు సులభతరం

అంతర్జాతీయ స్థాయి విజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరేలా చూడాలి ఏఐతో మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా యువతలో నైపుణ్యం పెంచుతున్నాం ఇన్నోవేషన్లకు ఏపీ టెస్ట్ బెడ్ గత ప్రభుత్వం...

తిరుమల పర్యటనలో కేంద్ర మంత్రి చౌహన్ తో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ

వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై సమగ్ర చర్చలు మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై విజ్ఞప్తి చేసిన మంత్రి అచ్చెన్న సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్...

పేదలకు అండగా ఉంటాం… ఆదాయం పెంచి ఆనందం పంచుతాం: సీఎం చంద్రబాబు

మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుంది పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారు 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం...