అమరావతి

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్‌షాక్.. ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్.ఐ.సీ

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్‌ షాకిచ్చిన ఎల్ఐసీ ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మార్చి 24న ఆస్తుల వేలంకు ప్రకటన...

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

​నర్సీపట్నం: నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్...

మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సహాయం విడుదల చేసినట్లు...

గూగుల్ ఏఐ హబ్‌కు వచ్చే నెలలోనే శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం వేగంగా కార్యరూపం దాల్చుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రతిష్టాత్మకమైన ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు...

APSRTC మహిళల ఉచిత బస్సు ప్రయాణం కొత్త నిబంధనలు,అర్హతలు మరియు పూర్తి మార్గదర్శిని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన కీలక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రోజువారీ జీవనంలో ప్రయాణం...

వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత,...

కష్టపడిన సంపద చిన్న క్లిక్‌తో మాయమవుతోంది… సైబర్‌ క్రైం సమస్య తీవ్రతను సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

సైబర్‌ మోసాలు.. సమాజ భద్రతకు అతిపెద్ద సవాల్ చిన్నతనంలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలి సైబర్ నేరాలపై శిక్షలు కఠినంగా అమలు చేయాలి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రశ్నలకు సమాధానం...

చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటారా?… వైసీపీకి కనీస అవగాహన కూడా లేదు

ఇందాపూర్,హెరిటేజ్‌కు సంబంధం లేదు... కావాలనే బద్నాం చేసే కుట్ర ఆర్థిక మూలాలపై దాడి చేయడం వైసీపీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనం హెరిటేజ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం, ఆధారాలుంటే...

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే ప్రాతిపదిక…ఇకపై ప్రతీ నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

పెట్టుబడుల సాకారంపై నిరంతరం దృష్టి 15వ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ ప్రాజెక్టులతో 22,407 మందికి ఉద్యోగావకాశాలు...

ఆనందాలు నిండుగా ..ఆత్మీయ పండుగ… ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ విందు

ఆహ్వానించిన అందరూ కుటుంబసమేతంగా హాజరయ్యారు. హాలు పిల్లల కేరింతలతో దద్దరిల్లింది. నిత్యమూ ఒకరినొకరు కలిసే ప్రజాప్రతినిధులే అయినా.. ఆత్మీయ పలకరింపులు..స్వచ్ఛమైన నవ్వులతో గంటలకొద్దీ సమయం నిమిషాల్లా గడిపేశారు....