పకోడీ తెమ్మన్న భార్య… వచ్చేసరికి మాయమైపోయింది!
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా భార్య పకోడీ తీసుకురమ్మని భర్తను పంపింది. భర్త పకోడీ...
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా భార్య పకోడీ తీసుకురమ్మని భర్తను పంపింది. భర్త పకోడీ...
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందని, వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయని, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని వంటి అసత్య...
నిడమర్రులో నిలువ నీడ కోల్పోయిన ఓ తల్లి గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నిడమర్రులో ఓ తల్లి నిలువ నీడ కోల్పోయింది. చిన్నకూతురు, చిన్నల్లుడు కలిసి...
అమరావతి: విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. ఏకకాలంలో గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి,...
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ల పేరిట అమాయకులను ముంచేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు సైతం ఈ డిజిటల్ అరెస్ట్లకు బలవుతున్నారు. తాజాగా అలాంటి ఓ...
తెలంగాణ: వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్ అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా...
కార్డెన్సెర్చ్లో పోలీసులపై కాల్పులకు వ్యక్తి యత్నం. బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు రాని బుల్లెట్..అప్రమత్తమై...
అస్సాంలో నిన్న సాయంత్రం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం విచారణ...
నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని, తన వ్యక్తిగత జీవితం, పిల్లల...
8 మంది పని చేయాల్సిన చోట 31 మందితో పని చేయించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తాం కాకినాడ జీజీహెచ్ లో...