ఆధ్యాత్మికం

Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

Holi: భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావు. అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయి. అలాంటి మహోన్నత...

Ramadan 2026: నేడే రంజాన్.. ఉపవాస దీక్షలు ప్రారంభం.. ముస్లింలకు ప్రజా ప్రతినిధుల శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం 7:30కి నెలవంక స్పష్టంగా కనిపించింది. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ ప్రారంభమైంది. ముస్లిం...

ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. అయితే రంజాన్...

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. కంపార్టుమెంట్లు ఫుల్

తిరుమల వెళ్లే భక్తులు ఏయే రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే భక్తుల...

మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!

మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తితో పాటుగా సామాజిక ప్రయోజనం కూడా చేకూరేలా కొత్త కార్యక్రమానికి...

ఆలయాలపై నిర్లక్ష్యం చేశారన్న పవన్ ఆరోపణలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణాన్ని చేపట్టి రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు....

రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున...

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి

828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం – విదేశీ కరెన్సీ, బంగారం, వెండి లభ్యం హనుమకొండ: ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ...

గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్ర‌తీక‌

రాబోయే ఏడాది మ‌రింత వైభ‌వంగా ఉత్స‌వాలు జ‌రిపించేందుకు కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివ‌నాథ్ గుణ‌ద‌ల మేరీమాత ఉత్స‌వాల‌ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్,...

సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి ఆనం

భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదు దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ...