విద్య

రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు

దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన'సౌభ్రాతృత్వం' లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా...

ప్రపంచంలో విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద రెడ్డయ్య ఛారిటబుల్ ట్రస్టు ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి "నారా లోకేష్ విద్యాఅమృతం" పేరిట శ్రీకారం. నియోజకవర్గంలో...

బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్పులకు.. రూ.90.50 కోట్లు మంజూరు: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం...

నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

అమరావతి: పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను నేటి నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. నవంబరులో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల...

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి సవిత

అమరావతి: సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యమందించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్...

ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి..!

అమరావతి: క్లాస్ రూములో పాఠాలు వింటూ ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థిని   కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో క్లాస్ రూములో పాఠాలు వింటూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సిరి అనే...

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక: మంత్రి ఎస్.సవిత

అమరావతి: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది ఎంపిక అయినట్లు రాష్ట్ర బీసి, ఇ.బి.సి. సంక్షేమం, చేనేత మరియు జౌళి...

ప్రతి జిల్లాలో మాక్ అసెంబ్లీకి చర్యలు: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: ప్రభుత్వంతో చర్చించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు....

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ఘటన

విద్యార్థిని స్కూల్‌కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం...