విద్య

భామిని ఏపీ మోడల్ స్కూలును పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

అమరావతి: పార్వతిపురం మన్యం జిల్లా, భామిని: విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం ‘కలలకు...

తుఫాను వేళ విద్యార్థులకు ‘వీసీ’ భరోసా: “సమస్య ఉంటే నేరుగా నాకే ఫోన్ చేయండి”

నెల్లూరు జిల్లా /విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం: తుఫాను హెచ్చరికలు, ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు విద్యార్థులకు...

లాంఛనంగా మొదలైన ఉద్భవ్-2025 ఉత్సవాలు: ప్రారంభించిన కేంద్రమంత్రి జువల్ ఓరమ్

అమరావతి; గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు...

రేపు యధావిధిగా పాఠశాలలు: జేసి మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు జిల్లా: జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జునియర్ కళాశాలలు రేపు అనగా 2వతేది (మంగళవారం) యధావిధిగా...

ఉర్దూ అకాడమీకి పునర్వైభవం తెస్తాం : ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లి

విజయవాడ: ఉర్దూ అకాడమీలో ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇస్తామని, పని చేయకుండా కేవలం గౌరవ వేతనాలు, పెన్షన్ మాదిరిగా జీతాలు పొందే వారిని...

హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి: బీసీ హాస్టళ్లు, ఎంజేపీ బీసీ గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి...

సీబీఎస్‌ఈ తరహాలో టైం టేబుల్ రూపొందించే పనిలో అధికారులు

తెలంగాణ: తెలంగాణాలో ఈ విద్యా సంవత్సరం పదవతరగతి పరీక్షలను గతానికి భిన్నంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదించింది. పదవతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి...

ఏపీలో సంక్రాంతి హాలిడేస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి. జనవరి 10 నుండి జనవరి 18 వరకు 9 రోజులు పాటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు...

సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై సమీక్షలో : ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి...

ఏపీలో తొలిసారిగా గిరిజన చిన్నారులకు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధం : గుమ్మిడి సంధ్యారాణి

అమరావతి: ఏలకవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను...