విద్య

ఏపీలో తొలిసారిగా గిరిజన చిన్నారులకు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధం : గుమ్మిడి సంధ్యారాణి

అమరావతి: ఏలకవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సన్నద్ధమయింది. గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను...

ఏపీ లో వలస పిల్లల చదువుకు ప్రభుత్వం భరోసా.. ఏపీలో 236 సీజనల్ హాస్టళ్లు

ఏపీ లో వలస పిల్లల చదువుకు ప్రభుత్వం భరోసా.. ఏపీలో 236 సీజనల్ హాస్టళ్లు వలస కూలీల పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా 236 సీజనల్ హాస్టళ్లు ఇతర...

మెడికల్ సీట్ల కేటాయింపు ప్రకటన విధానంలో మార్పు : మంత్రి సత్యకుమార్ యాదవ్

మెడికల్ సీట్ల కేటాయింపు ప్రకటన విధానంలో మార్పు మొదట ప్రొవిజనల్ లిస్టులు ప్రకటించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం పీజీ సీట్ల ప్రవేశాలకు అమలు చేయనున్న హెల్త్...

కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం

తెలంగాణ: ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో...

విఆర్సీ తరహాలో 15 మున్సిపల్‌ హైస్కూళ్ల అభివృద్ధి 2026 జూన్‌ 12 నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు : మంత్రి నారాయణ

విఆర్సీ తరహాలో 15 మున్సిపల్‌ హైస్కూళ్ల అభివృద్ధి 2026 జూన్‌ 12 నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ...

నిరుపేద విద్యార్థులకు చదువును ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యం : మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

నెల్లూరు జిల్లా: నిరుపేద విద్యార్థులకు చదువును ఆస్తిగా ఇవ్వడమే లక్ష్యం: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు మూలాపేట బాలికోన్నత పాఠశాలలో...

నేటి నుంచి టెట్ దరఖాస్తులు

నేటి నుంచి టెట్ దరఖాస్తులు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ -2025) రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నేటి ను నుంచి (నవంబర్ 15)...

విద్యార్థి దశ నుండే గ్రంధాలయాలకు చేరువైతే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు : జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

విద్యార్థి దశ నుండే గ్రంధాలయాలకు చేరువైతే :ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా: విద్యార్థి దశ నుండే గ్రంధాలయాలకు చేరువైతే...

మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత?

మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత? కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు మధ్యాహ్న...

ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్ : నిర్వహణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ!

ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్ నిర్వహణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ! అమరావతి: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిగిన...