వ్యవసాయం

పామ్ ఆయిల్ రైతులకు లాభదాయక ధరల దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

రైతుల సంక్షేమంపై దృష్టి... ధరల నిర్ధారణ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు హామీ రైతుల ఆదాయం పెంపే లక్ష్యం... ఉద్యాన, పామ్ ఆయిల్ రంగంలో సంస్కరణలు రైతులకు...

రైతులకు లాభాలు తెచ్చిన కూటమి ప్రభుత్వం: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

మిర్చి, పామాయిల్ ధరలు రికార్డు స్థాయిలో ఈ ఏడాది లాభాలతో రైతుల ముఖాల్లో చిరునవ్వు రైతులకు భరోసా ఇచ్చిన కూట‌మి ప్ర‌భుత్వ విధానాలు డ్రిప్ ఇరిగేషన్‌కు పూర్తి...

భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. WGL ఎనుమాముల లో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాల్ రూ. 44 వేలు పలికింది. దిగుబడి...

ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ

అమరావతి: ఏపీలో రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం అమ్మకాల తర్వాత రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న...

ఈ ఏడాది మిర్చి రైతుకు పండగే! సాగు తగ్గినా.. ధర పెరిగే అవకాశం

1.08 లక్షల హెక్టార్లలోనే సాగు నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్న సమీక్ష అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. అయితే మిర్చి ధర...

ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

అమరావతి: రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు. దీనికి...

పెండింగ్ స్టేట్ షేర్ నిధుల విడుదలతో పట్టు పరిశ్రమకు ఊపిరి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి: కూటమి ప్రభుత్వం పట్టు రైతుల పక్షాన అండగా నిలిచి, గత ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ సహాయం అందక నిర్లక్ష్యం పాలైన పట్టు రైతులకు పెండింగ్ నిధులను...

కర్ణాటక బ్యాడిగ మిర్చి ( Byadgi Chilli) : గరిష్ఠ ధర పలుకుతున్న డబ్బి బ్యాడిగ రకం మిర్చి

మార్కెట్లో భారీగా పెరిగిన మిరప ధర - క్వింటాలు రూ.70 వేలకు పైనే! రెండేళ్లుగా ధరలు నేలచూపులు చూడటంతో: విత్తన రకాలైన తేజ, 5531, 2043, 273...

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, రైతుల ఆదాయం పెంపే లక్ష్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ,...

వ్యవసాయ యాంత్రీకరణకు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం...