మిర్చి పంటలో తెగుళ్లపై అత్యవసర చర్యలు ప్రారంభించండి: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి/విజయవాడ: మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్గా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం...
