వ్యవసాయం

మిర్చి పంటలో తెగుళ్లపై అత్యవసర చర్యలు ప్రారంభించండి: వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి/విజయవాడ: మిర్చి పంటపై విస్తృతంగా కనిపిస్తున్న నల్ల తామర పురుగు దాడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్‌గా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం...

యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

నెల్లూరు జిల్లా: జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియాను సరఫరా చేయాలని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల...

సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్ కు మరో అవకాశం

అమరావతి: సాదాబైనామా భూముల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2027 DEC 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రైతులు తమ మండల పరిధిలోని...

మొక్క‌జొన్న రైతుల‌కు అండ‌గా ఉంటాం : మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి: మొక్కజొన్న కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో వీడియో కాన్ఫరెన్స్...

నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు : కలెక్టర్‌ హిమాన్షు శుక్ల

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రబీ సీజన్‌ పనులు మొదలైన సమయంలో, ప్రభుత్వం జమ చేసిన పెట్టుబడిసాయం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు చేయూతనందించాలనే లక్ష్యంతో...

అరటి రైతుల పేరుతో జ‌గ‌న్ మళ్లీ మోసం…గ‌త ఐదేళ్ల పాలన మరచిపోయారా? :

అమ‌రావ‌తి: కడప జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి...

తుఫాన్ హెచ్చ‌రిక నేప‌థ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమరావతి: ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో కొన‌సాగుతున్న తీవ్ర అల్ప‌పీడ‌నం ప‌శ్చిమ వాయుదిశ‌గా క‌దులుతూ తీవ్ర వాయుగుండంగా మారునుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు హెచ్చ‌రికల నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా...

సీసీఐ నిబంధనల సడలింపులపై కేంద్రంతో చర్చలు వేగవంతం : మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

గుంటూరు/ప‌ల్నాడు జిల్లా: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌మీ...

ఉద్యానవన పంటలతో సన్న చిన్నకారు రైతులకు లాభదాయకం : కలెక్టర్

నెల్లూరు జిల్లా: జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) పద్ధతి నెల్లూరు జిల్లాలో రైతులకు వరంగా మారింది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఈ పద్ధతిలో పండ్లు,...

రైత‌న్న మీకోసం కార్య్రక్ర‌మం ప్రారంభోత్స‌వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

ఘంట‌శాల‌/కృష్ణాజిల్లా: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూట‌మి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్య‌వ‌శాయ శాఖ మంత్రి...