వాతావరణం

తెలంగాణకు వడగండ్ల గండం.. మార్చి 15 నుంచి నాలుగు రోజులు వానలు

ఆదివారం 18 జిల్లాలు.. సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ భద్రాచలం, మహబూబ్నగర్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు...

చల్లటి కబురు…ఈ నెల 16 నుంచి వర్షాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు....

తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ఎండలు..వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం తీవ్రతరం కావడంతో భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే...

ఫిబ్రవరిలోనే సెగలు పుట్టిస్తున్న ఎండలు… పలుచోట్ల 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ : రాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35...

Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

ఫిబ్రవరిలో వాతావరణంలో మార్పు వస్తుంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వేసవి వచ్చేస్తుందని హెచ్చరిస్తుంటే మరోవైపు వాతావరణ శాఖ ఐఎండీ ఈ నెలలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని...

శీతాకాలానికి బైబై.. తెలంగాణలో పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

మూడు నెలలకు పైగా కొనసాగిన శీతాకాల పరిస్థితుల నుండి పూర్తిగా విరామం తీసుకుని, తెలంగాణలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ...

రాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..!

రాష్ట్రంలో శీతాకాలం ముగిసినట్లుగానే భావించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే...

తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. ఇక మామూలే !!

తెలంగాణ: తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది. గత నెల రోజులుగా ప్రజలను గజగజ వణికించిన తీవ్రమైన చలి ఒక్కసారిగా తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు...

గజ గజా వణికిస్తున్న చలి.. రానున్న రెండ్రోజులు నరకమే, హెచ్చరికలు జారీ

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ...

దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి అనిత సమీక్ష

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. తుఫాను...