Main Story

Editor’s Picks

Trending Story

కాలమే సమాధానం చెబుతుంది: రజనీకాంత్‌

టీవీకే పార్టీ నేత ఆదవ్‌ అర్జున చేసిన ఆరోపణలపై ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ స్పందించారు. కాలం మాట్లాడదు, అయితే అది వేచి ఉండి సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు....

మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్

మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం...

అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

దాడి చేసిన వారిని వదిలి బాధితులపైనే కేసులా, పోలీసుల తీరుపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై కేసు నమోదు, వైసీపీ ప్రజాప్రతినిధుల అరెస్టు...

గన్ తో స్టంట్‌.. గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్

జనంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రీల్స్‌ పిచ్చి వ్యూస్‌ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న కొందరు దిల్లీలో తుపాకీతో స్టంట్‌ చేయబోయి ఓ యువకుడు మృతి లోడ్‌ చేసిన...

వారం రోజులు వానలు.. బుధ, గురువారాల్లో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో మోస్తరు వర్షం పడింది. దీంతో చేతికందిన పంటలు నేలవాలిపోయాయి. హైదరాబాద్‌ నగరంలోనూ చిరుజల్లులు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా...

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని...

రోహిత్‌, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్‌!

టీమిండియా స్టార్‌క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే....

హార్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు ఓడ చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా.?

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి గురించి చర్చ నడుస్తోంది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన...

శరీరంలోని ‘ప్లాస్టిక్’కు చెక్ పెట్టే చింతపండు!

మన రోజువారీ వంటల్లో వాడుకునే చింతపండు గురించి ఓ అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది! శరీరంలో పేరుకుపోయిన 'మైక్రో ప్లాస్టిక్' (సూక్ష్మ ప్లాస్టిక్) కణాలను బయటకు పంపడంలో...

రోమన్ క్యాథలిక్ బిషప్స్ తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు మిషన్ సెంటర్ల నుండి వచ్చిన బిషప్స్, ఛాన్సలర్లు. గత ముప్పై ఏళ్లుగా తమ చర్చ్ ల పరిధిలో...