Main Story

Editor’s Picks

Trending Story

సుపరిపాలనే ధ్యేయంగా ఈ నెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళతం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈనెలలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి...

లాంఛనంగా మొదలైన ఉద్భవ్-2025 ఉత్సవాలు: ప్రారంభించిన కేంద్రమంత్రి జువల్ ఓరమ్

అమరావతి; గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు...

శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ ఆర్టీజీఎస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం

అమరావతి: ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన...

ఇక ఇండియాలో ప్రభుత్వ బ్యాంకులు నాలుగే?

ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ల మలి విడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది, ఐదేళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను...

19ఏళ్ల కుర్రాడి అద్భుతం.. ప్రధాని మోదీ ప్రశంస

ఢిల్లీ: వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే(19) సాధించిన ఘనతను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. శుక్ల యజుర్వేదం మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాలతో...

పెంచలయ్య ను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి: హోంమంత్రికి వి శ్రీనివాసరావు లేఖ

నెల్లూరు జిల్లా: గంజాయి, మత్తుమందులను అడ్డుకుని నెల్లూరులో ప్రజలకు అండగా నిలిచిన కె పెంచలయ్యను చంపినవారిని, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని,...

స్నేహపూర్వక పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: డిసెంబర్ 1,2 తేదీల్లో ముంబయిలో జరిగిన ప్రతిష్టాత్మక 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025 వేదికగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర, పర్యాటక రంగాలను కీలక...

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి: స్క్రబ్ టైఫస్ కేసులు నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి...

వినియోగదారే విద్యుత్ ఉత్పత్తిదారు: విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో...

ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురండి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్

ఢిల్లీ: దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చ‌ర్చించిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి...