మైనర్ విద్యార్థులను వేధించిన ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్

0

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో మైనర్ విద్యార్థులను వేధించిన ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్.

ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన చైర్పర్సన్ నేరెళ్ల శారద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *